ఆంధ్రప్రదేశ్

Featuredఆంధ్రప్రదేశ్

ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ పాస్ ఉంటేనే అనుమతి!

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి ఇంద్ర ధనస్సు పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ

Read More
Featuredఆంధ్రప్రదేశ్రాజకీయాలు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.

కష్టకాలంలో పార్టీని వీడిన నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచి పార్టీని వీడి.. తిరిగి పార్టీలోకి వస్తానంటే ఊరుకునేది లేదన్నారు. గేటు

Read More
Featuredఆంధ్రప్రదేశ్

గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.

అమరావతి : ఏపీ శాసనసభలో గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై

Read More
Featuredఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లా

నేటి నుంచి మిర్చి రైతులకు యార్డులో భోజనం.

గుంటూరు: నేటి నుంచి మిర్చి రైతులకు యార్డులో భోజనం. మిర్చి యార్డులో అన్నదాతలకు గురువారం నుంచి ఉచిత భోజన పథకం అమల్లోకి రానుంది. టెండర్ల ఖరారులో జాప్యం

Read More
Featuredఆంధ్రప్రదేశ్జాతీయం

లోకేష్ గొప్ప మనసు- చిన్నారి ప్రాణం కోసం 6 కోట్ల సాయం.

ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గొప్ప మనసు- చిన్నారి పునర్విక ప్రాణం కోసం 6 కోట్ల సాయం..! పాప జీవితాన్ని మార్చే ఇంజెక్షన్ ఖరీదు

Read More
Featuredఆంధ్రప్రదేశ్రాజకీయాలు

2027 గోదావరి పుష్కరాల పై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ.

అమరావతి సచివాలయం 5వ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో 2027 గోదావరి పుష్కరాల పై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ. మంత్రి ఆనం

Read More
Featuredఆంధ్రప్రదేశ్ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా – అద్దంకి మండలం – సింగరకొండ

సింగరకొండ ప్రముఖ పుణ్యక్షేత్రంలో 71వ వార్షిక తిరుణాల సందర్భంగా అద్దంకి ఆర్డిఓ లక్ష్మీప్రసన్న గారు సంబంధిత శాఖల అధికారులతో విస్తృత సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ నెల

Read More
Featuredఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లా

ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 20% శాతం పెంపు, గ్రాట్యుటీ రూ.4లక్షలకు పెంపు.

AP Govt Hikes 20% Salaries For PACS Employees: ఏపీలో పీఏసీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఈ మేరకు కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న

Read More
Featuredఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లా

డ్రైనేజీ పూడికలు తీయకపోవటంతో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు..

గౌతమ్ బుద్ధ రోడ్ కాళీమాత ఆలయం ఎదురు గల భగీరథ విగ్రహం ప్రాంతంలో డ్రైనేజీ పూడికలు తీయకపోవటంతో విపరీతంగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు డ్రైనేజీ లో విపరీతంగా

Read More
Featuredఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లా

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మూడు రోజులు అయింది. సాధారణంగా, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రజల బాధ్యత. సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించడం

Read More