Author: admin

FeaturedIn Pictureఆంధ్రప్రదేశ్కృష్ణా జిల్లా

కృష్ణా నదికి మళ్లీ వరద హెచ్చరిక

తాడేపల్లి: కృష్ణా నదికి మళ్లీ వరద హెచ్చరిక మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదికి మళ్లీ వరద వచ్చింది. సోమవారం ప్రకాశం బ్యారేజీకీ 45వేల

Read More
FeaturedIn Pictureజాతీయం

ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం.

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో,

Read More
Featuredఆంధ్రప్రదేశ్జాతీయంతిరుపతి జిల్లా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ఆహ్వానం.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు

Read More
Featuredఆంధ్రప్రదేశ్జాతీయంతిరుపతి జిల్లా

తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్

Read More
Featuredఆంధ్రప్రదేశ్కృష్ణా జిల్లాసినిమా వార్తలు

చంద్రబాబుకు జూ ఎన్టీఆర్ విషెస్..

జనతా గ్యారేజ్‌ హిట్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘దేవర’. సెప్టెంబర్‌ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు

Read More
Featuredఆంధ్రప్రదేశ్ప్రకాశం జిల్లా

సీఎం చంద్రబాబు చెప్పాడుగోరంట్ల రవికుమార్ చేశాడు.

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. వేలాదిమంది ప్రజల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు

Read More
Featuredఆంధ్రప్రదేశ్కృష్ణా జిల్లా

పెన్షన్లపై శుభవార్త చెప్పిన సీఎం

అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘గతంలో చాలామంది అనర్హులు పెన్షన్లు

Read More
FeaturedIn Pictureఆంధ్రప్రదేశ్కృష్ణా జిల్లా

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత .

ఎన్టీఆర్ జిల్లా :- మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో అక్రమంగా నిలువచేసిన 19 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేము

Read More
తెలంగాణమహబూబ్ నగర్ జిల్లా

తెలంగాణ దండోరా కమిటీలలో చేరిన మాదిగ సంఘాల నేతలు.

మాదిగ జాతి హక్కుల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, తెలంగాణ దండోరా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్

Read More
FeaturedIn Pictureఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

భారత జాతీయ జెండాను ఆమోదించి నేటికి 77 ఏళ్లు.

భారత జాతీయ జెండాను ఆమోదించి నేటికి 77 ఏళ్లు అవుతోంది. 1947, జులై 22 న నిర్వహించిన రాజ్యంగ సభలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, మధ్యలో

Read More